Medico Priyanka: మృత్యువుతో పోరాడి ఓడిన రాజమండ్రి మెడికో ప్రియాంక: కిమ్స్లో బ్రెయిన్ డెడ్తో కన్నుమూత..
మద్యం మత్తులో కొందరు తాగుబోతులు చేసిన దారుణానికి తీవ్రంగా గాయపడిన రాజమండ్రి మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు…









