Nethanna Sevalo Scheme: చేనేత కుటుంబాలకు రూ.25 వేలు.. ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నేతన్న సేవలో’ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం.. రాష్ట్రంలోని అర్హులైన 71,536…

