Rajya Sabha: వందేమాతరం’ను అవమానిస్తే ఇకపై శిక్ష.. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం
భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు మరియు దానికి పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ప్రవేశపెట్టారు. నూతన చట్టం…









