Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ డబ్బులు పడలేదా? గ్రామ సచివాలయాల్లో గ్రీవెన్స్ నమోదుకు అవకాశం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల తల్లులకు బిగ్ అప్డేట్ అందించింది. ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడతల వారీగా జమ చేయడం ప్రారంభించిన సర్కార్, జూలై 24వ…

