Paper Leak issue: NEET పేపర్ లీక్పై సభలో చర్చించండి.. మేం సిద్ధమే: కేంద్ర మంత్రి
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై పార్లమెంట్ వేదికగా సమగ్ర చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థుల…

