Modi: ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. విపక్షాల్లో కలకలం!
నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్న తరుణంలో, జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించే పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేతో కలిసి బుధవారం ప్రధాని…

