kandula-jessy: ప్రభుత్వ పాఠశాల నుంచి లూనార్ మిషన్ వరకు: అంతర్జాతీయ స్పేస్ ప్రోగ్రామ్కు కార్పెంటర్ కూతురు కందుల జెస్సీ ఎంపిక!
పేదరికం ఆశయాలకు అడ్డంకి కాదని నిరూపించింది ఏపీకి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల కందుల జెస్సీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అంతరిక్ష రంగానికి…

