Telangana:హైదరాబాద్లో నిరుపేదలకు సొంతింటి కల నెరవేరేవేళ: నేడే ‘ఇందిరమ్మ టవర్స్’కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన!
హైదరాబాద్ నగర పరిధిలో సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘CURE’ ప్రాజెక్టు పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇండ్ల టవర్స్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేపీహెచ్బీ (KPHB) కాలనీలో శంకుస్థాపన…

