Amarnath-yatra: విరిగిపడిన కొండచరియలు.. క్లియర్ చేసిన అధికారులు: అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలను (Landslides) అధికారులు వేగంగా తొలగించడంతో తాత్కాలికంగా ఆగిపోయిన అమర్నాథ్ యాత్ర మళ్లీ మొదలైంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతినడంతో నిలిచిపోయిన ప్రయాణాన్ని పునరుద్ధరించి భక్తులకు ఊరట కల్పించారు. 19వ బ్యాచ్తో ముందుకు సాగుతున్న…

