West Bengal: ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన ప్యాసింజర్.. ముగ్గురు మృతి
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఓ పాఠశాల వ్యాన్ను నిమ్తీతా-కటవా ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. రైల్వే గేటు తెరిచి ఉండటంతో వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే ఈ…

