80వ స్వాతంత్య్ర దినోత్సవ పూర్వ సంధ్యా సందేశం: జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పూర్వ సంధ్యన (ఆగస్టు 14న) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి కీలక సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ఆర్థిక…

